మొత్తం ఆర్సీబీ యాజమాన్యం వల్లే.. పోలీసులు ఏం దేవుళ్లు కాదు: తొక్కిసలాటపై క్యాట్ కీలక వ్యాఖ్యలు

మొత్తం ఆర్సీబీ యాజమాన్యం వల్లే.. పోలీసులు ఏం దేవుళ్లు కాదు: తొక్కిసలాటపై క్యాట్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కీలక వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీ యాజమాన్యమేనని.. దీనికి వాళ్లే బాధ్యత వహించాలని పేర్కొంది. ఐపీఎల్ 18 విజేతగా ఆర్సీబీ నిలవడంతో 2025, జూన్ 4న బెంగుళూరులో విక్టరీ పరేడ్‎తో పాటు చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11…

Read More
సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్‌పై తదుపరి విచారణకు హైకోర్టు స్టే

సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్‌పై తదుపరి విచారణకు హైకోర్టు స్టే

రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి తో పాటు మిగిలిన వారిపై కూడా తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. Source link

Read More
ఉద్యోగంలో పనిచేస్తూ మంచి గుర్తింపు పొందినప్పుడే పదవి విరమణకు సార్థకత ..

ఉద్యోగంలో పనిచేస్తూ మంచి గుర్తింపు పొందినప్పుడే పదవి విరమణకు సార్థకత ..

ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ విశాలాంధ్ర ధర్మవరం;; ఉద్యోగములో పనిచేస్తూ మంచి గుర్తింపు కొరకు కృషి చేసినప్పుడే పదవి విరమణ పొందిన నాడు మంచి సార్థకతో పాటు అందరి మన్ననలు పొందగలగడం జరుగుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డిపో కార్యాలయంలో ఐదు మంది ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన సందర్భంగా అభినందన సభను వారు ఏర్పాటు చేశారు. సభ అధ్యక్షుడుగా నాగార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ అభినందన సభలో రిటైర్డ్…

Read More
శ్రీశైలంలో సామాన్య భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం

శ్రీశైలంలో సామాన్య భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభమైంది. మంగళవారం ( జులై 1 ) నుంచి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఉచిత స్పర్శ దర్శనం మొదటిరోజు కావడంతో మంగళవారం నాడు సుమారు 1200 మంది భక్తులను అనుమతిచ్చినట్లు తెలిపారు అధికారులు. శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కేవలం శ్రీశైలంలో, కాశీలో మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం.  భక్తుల కోరిక మేరకు…

Read More
మొహరం పండుగను శాంతియుతంగా నిర్వహించు కోవాలి

మొహరం పండుగను శాంతియుతంగా నిర్వహించు కోవాలి

ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; మొహరం పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ అధ్యక్షతన పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ, వైద్యశాఖ, వాటర్ సప్లై శాఖ, విద్యుత్ శాఖ, ఫైర్ ఆఫీసర్, ఎంపీడీవోలు, తాసిల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా తగిన భద్రత, చర్యలు, పారిశుధ్య ఏర్పాట్లు, ఆరోగ్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రాత్రివేళ విద్యుత్ వెలుగు, అత్యవసర సేవలు వంటి…

Read More
రాజాం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నంది సూర్య ప్రకాశరావు ఏకగ్రీవం

రాజాం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నంది సూర్య ప్రకాశరావు ఏకగ్రీవం

పార్టీ బలోపేతానికి కృషి చేయండి ఎమ్మెల్యే కొండ్రు విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సూచనల మేరకు రాజాం పట్టణ పార్టీ ప్రధాన కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. తెదేపా రాజాం పట్టణ పార్టీ అధ్యక్షులు గా రెండవసారి కూడా నంది సూర్య ప్రకాశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ ప్రధాన కార్యదర్శి గా శాసపు రమేష్ కుమార్ ,పట్టణ కోశాధికారి గాపిల్లా సత్యం నాయుడును పార్టీ…

Read More
బ్రేకప్ చెప్పిందని.. తండ్రి ముందే గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసి చంపిన యువకుడు..

బ్రేకప్ చెప్పిందని.. తండ్రి ముందే గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసి చంపిన యువకుడు..

మేఘాలయాలో ఘోరం జరిగింది…  గర్ల్ ఫ్రెండ్ ను తన తండ్రి ముందే గొంతు కోసి చంపాడు యువకుడు. సోమవారం ( జూన్ 30 ) మేఘాలయాలో తూర్పు పశ్చిమ ఖాసి హిల్స్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… సోమవారం సాయంత్రం యువతి తన తండ్రితో కలిసి మైరాంగ్ పిండెన్‌గుమియోంగ్ గ్రామంలోని ఒక మార్కెట్‌కు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడం కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.మృతురాలిని…

Read More
మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి – Visalaandhra

మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి – Visalaandhra

సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గ్రామాలలో సమస్యలు ఉన్నా పంచాయతీ కార్యదర్శులు నిమ్మకు…

Read More
Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు లైన్ క్లియర్.. ముంబైకే ఆడనున్న టీమిండియా ఓపెనర్

Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు లైన్ క్లియర్.. ముంబైకే ఆడనున్న టీమిండియా ఓపెనర్

Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు లైన్ క్లియర్.. ముంబైకే ఆడనున్న టీమిండియా ఓపెనర్ Caption of Image. ముంబై క్రికెటర్ యశస్వి జైశ్వాల్ డొమెస్టిక్ క్రికెట్ లో తన సొంత రాష్ట్రమైన ముంబైకే ఆడడానికి అనుమతి లభించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) తన నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని చేసిన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఈ టీమిండియా ఓపెనర్ రాబోయే 2025–26 దేశీయ క్రికెట్ సీజన్‌లో ముంబై తరపున కొనసాగేందుకు సిద్ధమవుతున్నాడు. 23…

Read More