తెలంగాణలో 15 RTA చెక్‌పోస్టులు ఎత్తివేత!

తెలంగాణలో 15 RTA బోర్డర్ చెక్‌పోస్టులు 22-10-2025 నుండి తక్షణమే రద్దయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఏసీబీ దాడులు.